పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనాలోచిత చర్య మూలంగా పండుగ పూట రైతులు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాళ్ళ హరీశ్ రెడ్డి (Harish Reddy) అన్నారు. మంగళవారం పాల�
పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో శనివారం మైన్స్ సేఫ్టీ వీక్ & ప్రొడక్టివిటీ అసోసియేషన్ 2025, DGMS హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స ట్రేడ్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. సేఫ్టీ మేనేజ్
Manthani | మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన మంథని నియోజక వర్గం పాలకుర్తి మండలం కన్నల బోడగుట్టపల్లిలో 12 రోజులుగా కరెంటు లేక పొలాలు ఎండుతున్న పట్టించకునే నాథుడు లేక రైతలు ఇబ్బంది పడుతున్నారు.
Jhansi Reddy | మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి రెచ్చిపోయారు. నమస్తే తెలంగాణ, టీన్యూస్ రిపోర్టర్లకు కాల్స్ చేసి బెదిరింపుల
Jhansi Reddy | పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, టీపీసీసీ నేత ఝాన్నీ రెడ్డిని ప్రజలు నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య తండాలో నిర్వహించిన పల్లె బాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి, తీవ్ర గాయంతో తల్లడిల్లుతున్నది. గ్రేడేడ్ స్పైనల్ కార్డ్కు గాయం కావడంతో చికిత్సకు డబ్బుల్లేక సాయం కోసం ఎదురుచూస్తున్నది. మానవతావాదులు స్�
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం ఉదయం పరిశీలించేందుకు యశస్విని రెడ్డి వెళ్లారు. ఈ సమయంలో స్థానికులు ఆ�
అధికారానికి తలొగ్గిన ఖాకీల అతి ప్రవర్తనకు ఓ గిరిజన యువకుడు బలయ్యాడు. పెళ్లయి ఏడాది కూడా కాని భార్యాభర్తల నడుమ వచ్చిన చిన్న గొడవను సర్దిచెప్పి చక్కదిద్దాల్సింది పోయి, అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గి
Errabelli Dayaker Rao | పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు పోతే పోతా.. కానీ పార్టీని మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. హా�
జనగామ జిల్లా పాలకుర్తిలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన కాలం నాటి పాదముద్రలతో కూడిన బండ రాయి బయటపడింది. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా కనిపించిన దీనిపై రెండు పా�
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అర్జీలు సమర్పించేందుకు ప్రజలు కేంద్రాల్లో బారులు తీరి కనిపించారు. చాలాచోట్ల ఇంటి�
Harish Rao | కాంగ్రెసోళ్లు ఈ దఫా రైతుబంధు వెయ్యొద్దని లొల్లివెట్టిండ్రని, అంతటితో ఆగక రైతుబంధు వేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రని మంత్రి హరీశ్రావు విమర్శించార�
Congress | సీఎం కేసీఆర్ పదేండ్ల పాలన అన్ని వర్గాలను మెప్పించింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అం