Fake Mr. Bean | స్టార్ ఆటగాళ్లతో నిండిన పాకిస్థాన్కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేది
ప్రజా భద్రతలో భారత్కంటే పాకిస్థానే ఉత్తమ స్థానంలో నిలిచింది. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో పోలీసుల పనితనం ఎన్నో చిన్నదేశాలకంటే మనదేశంలో అధ్వాన్నంగా ఉన్నదని గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్-2021లో తేలింది
ప్రపంచ క్రికెట్లో తమను అంచనాలకు అందని జట్టు అని ఎందుకంటారో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. టీమ్ఇండియాతో జరిగిన గత మ్యాచ్లో చివరి బంతి వరకు పోరాడి పరాజయం వైపు నిలిచిన పాక్..
Minister KTR | టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన హైలైట్స్ను చూశానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విరాట్ కో�
Rohit Sharma:వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరిగే ఆసియాకప్కు ఇండియా వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రిపోర్టర్లు ప్రశ్న వేశారు. ఆ సమయంలో రో
బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జై షా మాటలు మంటలు రేపుతున్నాయి. ఆసియాకప్లో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించదని, తటస్థ వేదికలపైనే మ్యాచ్లు ఆడుతుందని షా చేసిన ప్రకటన వి
Asia Cup-2023 | ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ సెక్రెటరీ జైషా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉలిక్కిపడింది. ఆసియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకోవాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను కోరి
Ind Vs Pak match:ఈ ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది డౌట్గానే ఉంది. టీ20 వరల్డ్కప్లో ఇండియా తన తొలి ఎన్కౌంటర్లో పాకిస్థాన్తో మెల్బోర్న్ లో తలపడనున్నది. అయితే ఆ మ్యాచ్ జరిగే అవకాశాలు శూ
Asia Cup 2023 | వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరుగనున్నది. అయితే, భారత్ మాత్రం పాక్కు వెళ్లదని ఆసియా క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మంగళవారం తెలిపారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికల్లో జరుగుతుందన�
Terror Attack | హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది.
england won:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ పాకిస్థాన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. 161 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది. తొలుత �
క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల హోరులో ముంచెత్తేందుకు మెగావార్ వచ్చేసింది. సరిగ్గా ఏడాది తిరగక ముందే రెండోసారి ప్రేక్షకులను మజా పంచేందుకు టీ20 ప్రపంచకప్ రెడీ అయింది.