బెకెన్హామ్: వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్తో సిడ్నీలో జరిగే మ్యాచ్తో టెస్టులకు గుడ్బై చెప్పనున్నట్టు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. వచ్చే వారం ఇండియాతో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సిద్ధమౌతున్న వార్నర్ సిడ్నీలో పాకిస్థాన్తో జరిగే టెస్టు తన కు చివరి టెస్టు కానుందన్నాడు. అయి తే ఆస్ట్రేలియా జట్టులో ఎంపిక అవుతా నో లేదోనని వార్నర్ సందేహం వెలిబుచ్చాడు.