Ramiz Raja | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాను ప్రభుత్వం తొలగించింది. రమీజ్ స్థానంలో నజామ్ సేథీకి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ పేరును పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ�
Anurag Thakur:వచ్చే ఏడాది జరగాల్సిన ఆసియా కప్ను తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా చెప్పిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ హెచ్చరిక చేసింది. ఇండియా
పాకిస్తాన్ కు చెందిన ఓ ఔత్సాహిక మహిళా క్రికెటర్ కు జాతీయ జట్టులో చోటు కల్పిస్తానని నమ్మించి.. ఆమెను లైంగికంగా వేధించిన మాజీ బౌలర్, జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్�
ఇస్లామాబాద్: అసలే అది పాకిస్థాన్. ఆ దేశంలాగే అక్కడి క్రికెట్ బోర్డు కూడా దివాళా తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్లాంటి పెద్ద టీమ్ తమ దగ్గర ఆడటానికి రావడంతో నాలుగు రాళ్లు వెనకేసుకోవ�
ఇస్లామాబాద్: మన దాయాది దేశం పాకిస్థాన్ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చైర్మన్గా వచ్చిన మాజీ కెప్టెన్ రమీజ్ రజా.. క్రికెటర్�
ఇస్లామాబాద్: పాకిస్థాక్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్గా మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక జరిగినట్లు బోర్డు ఓ లేఖలో తెలిపింది. పీసీబీ 36వ చైర్మ్ను ఎన్నుకునేందుక�
తాలిబన్ల కారణం( Taliban Effect )గా ఆఫ్ఘనిస్థాన్ దేశం మొత్తం సతమతమవుతోంది. తాజాగా క్రికెట్పై కూడా ఆ ప్రభావం పడింది. పాకిస్థాన్తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్లో టీ20 వరల్డ్కప్కు ఇండియా ఆతిథ్యమివ్వబోతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనాలంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొన్�
ఇస్లామాబాద్: క్రికెట్ లవర్స్కు యాషెస్ను మించిన మజా అందించేది ఇండియా, పాకిస్థాన్ సిరీసే. ఈ దాయాదుల మధ్య క్రికెట్ ఫీల్డ్లో జరిగే యుద్ధానికి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా రెండు దేశ