Padmarao Goud | సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud) ప్రశ్నించారు.
MLA Gopinath | పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తూ బీఆర్ఎస్ పార్టీని(BRS party) మరింత బలోపేతం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Gopinath) అన్నారు.
KTR | తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అని కేటీఆర్ అన్నారు. పద్మారావు మంచి నాయకుడు అని తెలిపారు. ద్మారావు పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. అంటే ఇక్కడ మన గెలుపు
KTR | హైదరాబాద్లోని అంబర్పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ
లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ (Padma Rao Goud) భారీ మెజారిటీ గెలువబోతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు.. సికింద్ర
BRS Party | సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎంపిక చేశారు. లోక్సభ ఎన్నికల �
CM KCR at temple | ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైద
సికింద్రాబాద్ : మోండా డివిజన్లోని టకార్ బస్తీలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుటుంబం అధ్వర్యంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. టీఆర్ఎస్ యువనాయక�
స్పీకర్ పద్మారావుగౌడ్ నియోజకవర్గంలో మరో రెండు బస్తీ దవాఖానలు ఏర్పాటుకాలేరు వెంకటేశ్ కాచిగూడ,డిసెంబర్ 3: ఆరోగ్య తెలంగాణే సీఎం లక్ష్యం అని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నా రు. అంబర్పే�
సికింద్రాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలో వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. పార్టీలకు చెందిన నాయక�
సికింద్రాబాద్: అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమపథకాలను తెలంగాణప్రభుత్వం అమలు చేస్తుందని డిప్యూటీస్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకోసం అనేక పథకాలను రూ�