సికింద్రాబాద్: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ రూ. 4 లక్షల విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. సీతాఫల్మండికి చెందిన తిరుమలేష్, అడ్డగుట్టకు చెందిన షీలాజోసెఫ్ల కుటుంబ స�
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట్ గ్రామానికి చెందిన దికొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే త�
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన సీపీ అంజనీకుమార్ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గ�
ప్రతి డివిజన్లో ఐదు కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు నిధులు విడుదల చేస్తామంటున్నడిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, మార్చి 6: సికింద్రాబాద్ నియోజకవర్గంలో వేసవికాలంలో కోతలు లేకుండా న�