Indian 3| తమిళం, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్గా విడుదలైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). కమల్హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషించిన ఈ ప్రాంఛైజీలో ఇండియన్ 3 కూడా వస్తుందని తెలిసిందే. ఒకే�
Sarfira | బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ (Akshay kumar) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సర్ఫీరా’(Sarfira). కోలీవుడ్ స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడ
Committee Kurrollu | టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల సమర్పణలో యదువంశీ దర్శకత్వం వహించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu). శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్పై పద్మజా కొణిదెల, జయలక్ష్మి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 9న వి�
N.E.S.T. | కోవిడ్ సంక్షోభం తర్వాత మూవీ లవర్స్ అభిరుచులు మారాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వినోదరంగంలోకి ఓటీటీలు ఎంట్రీ ఇవ్వడంతో.. ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులు విభిన్న కథాంశంతో కూడిన సినిమాలను చూసేం�
Tiger Nageswara Rao | మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటించిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 19న దసరా కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ అందుకున్నది.
Kantara | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వా�
OTT | మనిషి తనతో తాను ఎక్కువసేపు గడపలేడు. ఒంటరితనం ఆవహిస్తుంది. ఏకాకినైపోయానన్న భావనతో కుమిలిపోతాడు. అలా అని రోజంతా ఎవరో ఒకరితో మాట్లాడునూ లేడు. అదే జరిగితే యంత్రంగా మారిపోతాడు. అప్పుడప్పుడు, తను ఓ ప్రేక్షకు�
మంచి వసూళ్లు తీసుకొస్తుంది అఖండ. ఇది నిజంగా చాలా మందికి అర్థం కాని చిక్కుప్రశ్న. ఈ రోజుల్లో రెండు వారాలు గడిచిన తర్వాత మూడో వారంలో కలెక్షన్స్ తీసుకురావడం
most eligible bachelor in OTT | అఖిల్ అక్కినేని ( akhil akkineni ), పూజా హెగ్డే ( pooja hegde ) హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా �
OTT | ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల హవా నడుస్తోంది. ఇది ఇప్పుడు చాపకింద నీరులా థియేటర్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒకప్పుడు సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత 50 రోజులకు కానీ ఒరిజినల్ ప్రింట్ �
లాక్డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఆహా. వరుసగా వెబ్ సిరీస్లు, సినిమాలు రిలీజ్ చేస్తూ టాప్ ఓటీటీగా మారిపోయింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఓటీటీల రేంజ్లో తమ ప్లాన్స్ కూడా మార్చేస్తున్న�
నారప్ప సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వారం షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
రాజా వారు రాణి గారు చిత్రంతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు కిరణ్ అబ్బవరం. ఈ యువ నటుడు ప్రస్తుతం ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా చేస్తున్నాడు.