పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వారం షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
రాజా వారు రాణి గారు చిత్రంతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు కిరణ్ అబ్బవరం. ఈ యువ నటుడు ప్రస్తుతం ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా చేస్తున్నాడు.