కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. దేశంలో రోజురోజుకు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయిపోయిందనుకున్న కరోనా మళ్లీ వ్యాపిస్తుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించ
మళ్లీ కరోనా మహమ్మారి మరోసారి అలజడి సృష్టిస్తోంది. ఆసియా దేశాల్లో ఇప్పటికే కలకలం సృష్టిస్తున్న వైరస్ రెండు మూడు రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి తన ఉనికిని చాటుతోంది.
ర్యాగింగ్ నిరోధక నిబంధనలు అమలుజేయటం లేదంటూ దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీలకు యూజీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి నుంచి రెండేసి, ఏపీ, బీహార్ నుంచి మూడు చొప్పున, మధ్
ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా ప్రొఫెసర్ పలుకూరి లక్ష్మి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో 2000 నుంచి 2005 వరకు ప్లాస్టిక్ సర్జరీలో పీజీ పూర్తి చేసిన ఆమె 2005 ఆగస్ట�
టీజీజీడీఏ కార్యవర్గం ఎన్నిక షె డ్యూల్ను ఆదివారం అసోసియేషన్ విడుదల చేసింది. హైకోర్టు అనుమతితో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తె లిపింది. హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్లు జీఎం మొహియుద్దీన్, న్యా
హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో రూ.103 కోట్లతో మెన్స్, ఉమెన్స్కు వేర్వేరుగా నిర్మించనున్న వసతి గృహాల భవన సముదాయాల పనులకు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భూమి
ఉస్మానియా మెడికల్ కళాశాల అంటేనే ఒక బ్రాండ్, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ అంటే ఉస్మానియా అనే ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నది. వివిధ శాఖల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై తొలుత హడావుడి చేస్తున్నా, ఆ తర్వాత కిమ్మనని పరిస్థితి దాపురించింది.
ఉస్మానియా మెడికల్ కళాశాలకు ఐఎస్వో 9001-2015 గుర్తింపు దక్కింది. ఈ మేరకు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఐఎస్వో గుర్తింపు సంస్థ ప్రతినిధి శివయ్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్రకుమార్కు గురువ�
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) విభాగంలో నర్సింగ్ బదిలీల ప్రక్రియ రసాభాసగా మారింది. కౌన్సెలింగ్లో అక్రమాలు జరిగాయంటూ వందల మంది నర్సులు శుక్రవారం రాత్రి కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ