పహాడీషరీఫ్ : అన్ని వర్గాల ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉందని సమస్యలు పరిష్కరించ డమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జల్ప
బండ్లగూడ : భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు చేరుతుండడంతో అధికారులు రెండు జలాశయాల గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. మంగళవార�
చాదర్ఘాట్ : మూసీనదికి వరద ఉదృతి భారీగా పెరిగింది. జంట జలశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీనది పరవళ్లు తొక్కుతుంది. దీంతో చాదర్ఘాట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికుల
Himayat Sagar | నగర శివార్లలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లోకి 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లో 1762.1 అడుగులకు నీటిమట్టం చేరింది. గరిష్ఠ నీటిమ
Osman Sagar | గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్సాగర్(గండిపేట) జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. దీనికి తోడు
హిమాయత్ సాగర్ | జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం రాత్రి భారీ వాన కురిసింది. మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తింది.
మణికొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చారిత్రాత్మక చెరువులకు పూర్వకళను తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ స్పష్టంచేశా�
ఉస్మాన్ సాగర్| ఎగువన వర్షాలు తగ్గుముఖంపట్టడంతో హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో జంట చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు హిమాయత్సాగర్ రెండు గేట్ల�