ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సనత్నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్రెడ్డిపై వేటు పడింది. టీవీ ఆర్టిస్ట్గా భావిస్తున్న ఓ మహిళ ఇటీవల తన భర్త నుంచి ఎదురవుతున్న వేధింపుల విషయమ
బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్పై పెట్టిన అవిశ్వాసానికి స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్
లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాలు జారీ చేశ�
ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల వినియోగానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లను ప్రభుత్వం రద్దు చేసింది. అంతకుముందు ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద పీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించగా, అందులో ఉమ్మడి జిల్లాలో ఆరుగు�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా వెంకటేశ్ దౌత్రేను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హేమంత్ బోర్కడే సహదేవరావును హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్గా బదిలీ �
ఆసిఫాబాద్ కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవ్ రావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్గా స్నేహ శబరీష్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీఏలో బదిలీల టెన్షన్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం గతానికి విరుద్ధంగా గోప్యత పాటిస్తుండటంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.