Impeachment Motion | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజును అభిశంసించే తీర్మానానికి (Impeachment Motion) ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంట్లో మెజారిటీ ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) దీని కోసం సంతకాలు �
బంగ్లాదేశ్లో (Bangladesh) సాధారణ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల (General Elections)బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు �
సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్లో (Bangladesh) తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలను (Elections) బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు ని
మరో రాష్ట్రంలో విపక్షానికే (Opposition Party) ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి.
సీఎం కేసీఆర్ హయాం లోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని, అందుకే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నారని, ప్రకృతి వైపరీత్�
పై ర్లు పచ్చబడితే.. ప్రతిపక్షాల కండ్లు ఎ ర్రబడుతున్నాయని.. అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. పట్టణం
అఖిల భారత సామాజిక న్యాయ ఫోరం ఆధ్వర్యంలో సామాజిక న్యాయం: భవిష్యత్తు మార్గం అంశంపై ఢిల్లీలో సోమవారం సదస్సు జరగనుంది. దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షత వహించనున్నారు.
దేశంలో సామాజిక న్యాయ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 3న చెన్నైలో జరిగే సమావేశానికి రావాలని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ విపక్షాలను ఆహ్వానించారు. కాంగ్రెస్ సహా 20 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్�
బీఆర్ఎస్ సర్కార్పై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమయ్యాయి. పాలమూరులో మంత్రుల�
minister harish rao | సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సకల జనుల సంక్షేమం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసా�
పలు పార్లమెంటరీ ప్యానెళ్లను మంగళవారం పునర్వ్యవస్థీకరించారు. హోం వ్యవహారాలు, ఐటీసహా కీలకమైన నాలుగు పార్లమెంటరీ ప్యానెళ్లలో ఒక్కటి కూడా ప్రతిపక్ష పార్టీలకు దక్కలేదు.
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో బీజేపీలో మంత్రిగా చేసిన యశ్వంత్ .. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నారు. అయితే �