ఆపరేషన్ గంగా ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇప్పటికీ ఉక్రెయిన్లో తరలింపు కోసం 15 నుంచి 20 మంది భారతీయులు వేచి చూస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిం�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ – రష్యా మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై గత నెల 24న సైనిక చర్యను ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన �
న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 15,920 మంది భారతీయ విద్యార్థులను 76 విమానాల ద్వారా స్వదేశానికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గరిష్ఠం�
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశం తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ చివరికొచ్చేసిందని హంగేరిలోని భారత ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంబ
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఖర్గీవ్లో జరిగిన ఒక దాడిలో కర్�
ఉక్రెయిన్-రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో క్షేమంగా సొంత ప్రాంతాలకు వస్తున్నారు. తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వారిని వేగంగా భారత్కు తరలిస్తున్నది. రాబోయే రోజుల్లో 31 విమానాల్లో తూర్పు యూరోపియన్ దేశంలో చిక్కుకుపోయిన 6300 మంది భారతీయులను తర
ఉక్రెయిన్పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఇవ్వాళ్టికి ఏడో రోజు. ఒక్కో కీలక పట్టణాన్ని చేజిక్కించుకుంటూ రష్యా సేనలు ముందుకు కదులుతున్నాయి. కేవలం ఆర్మీయే కాకుండా, పౌరుల స్థావరాలపై
Students | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబ
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీనికోసం భారతీయ వాయుసేన రంగంలోకి దిగింది. భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో (Operatio
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. ఓ వైపు చర్చలు ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో వైపు రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ల
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే ఇప
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగ (Operation Ganga) పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్ ఇ�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�