పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు
విదేశీ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా జపాన్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కమ్) ఆధ్వర్యాన అర్హులైన నర్సింగ్ అభ్యర్థుల ఎంపిక కోసం రెండో పైలట్ బ్యాచ్ శిక్షణ కోసం దరఖాస్తులు కో
జనవరి మొదటి వారంలో ‘మనఊరు-మనబడి’లో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవ
పాలమూరులో హీరోయిన్ కృతిశెట్టి సం దడి చేసింది. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె హాజరుకావడంతో పాలమూరు జనసందోహం అయింది. దీంతో మున్స
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, 27వ వార్డులోని దుండిగల్ తండా-2లో మోల్డ్టెక్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్�
బోధన్ పట్టణం శక్కర్నగర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ముంగిట్లోకి వైద్యసేవలు రానున్నాయి. గతంలో ఫ్యాక్టరీ కొనసాగే సమయంలో జనరల్ దవాఖాన సేవలు అందించేది. కాలక్రమేనా ఆ దవాఖానను మూసివేయడంతో ఏ�
ప్రజారోగ్యమే ధ్యేయంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 30 రోజులుగా నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా
నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్.. వారి ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఆలేరు, శ్రీరామగిరి, నైనాల,
భవిష్యత్తులో సరస్వతీ నిలయంగా మహేశ్వరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో రూ.కోటి వ్యయంతో డిగ్రీ కళాశాల భవన నిర
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జున సాగర్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్మించిన బుద్ధవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 14న ప్రారంభించేందుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక శాఖ మం�
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్లో రూ. 38లక్షలతో దేవాదా
కేపీహెచ్బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన పార్కులుగా.. క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ డివ�
మెహిదీపట్నం : ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం కార్వాన్ నియోజకవర్గం నానల్నగర్ డివిజన్ సాలార్జంగ్ కాలనీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారు 20న సిద్దిపేట, కామారెడ్డి.. 21న వరంగల్కు వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి తనిఖీ నిధుల వినియోగం, అధికారుల పనిత�