Online Cricket Betting | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్పై ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్న బుకీ (ఏజెంట్)ను పోలీసులు పట్టుకొని రూ. 32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ కథనం ప్రకారం.. హనుమకొండ గోపాల్�
ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ కృష్ణవేణి కథనం ప్రకారం.. కార్వాన్ బంజారావాడికి చెందిన అంబటి శ్రీకాంత్(36) ప్రైవేట్ ఉద్యోగ�
Cricket Betting | సైబరాబాద్లో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 8న కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఒటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలి
ఆన్లైన్ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై బాలానగర్ ఎస్వోటీ , బాచుపల్లి పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురు నిందితులతో పాటు రూ.22.50 లక్షలతో పాటు రూ.50 వేలు విలువ చేసే వ�
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్ర
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రోహిత్ రుద్రాంగిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.50వేల నగదుతోపాటు ఓ సెల్ఫోన్ను స్వాధీనం చే
Nizampet | ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేటలో (Nizampet) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్
ఐదుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.10.30 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి రూ.10.30 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడ
హైదరాబాద్ : ఎస్వోటీ రాచకొండ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను బహిర్గతపరిచారు. సంఘటనా స్థలం నుంచి రూ. 10,16,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.19,89,490 విలువ గల వివిధ బ్యాంక్ల డెబిట్ కార్డుల