Steven Smith: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఆ దేశం తరపున 170 వన్డేలు ఆడాడు. మొత్తం 5800 రన్స్ చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి. భారత్తో మంగళవారం జరిగిన చ
Shubman Gill | భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో గిల్ అగ్రస్థానంలో నిలిచాడు.
Pakistan ODI victories | పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket team) వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్లలో అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఇవాళ 500వ విజయంతో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 500 మ్యాచ్లు గెలిచిన మూడో జట్టుగా పాక్ నిలిచ�
మెల్బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం న్యూజిలాండ్తో జరిగే వన్డే అతనికి చివరి మ్యాచ్ కానున్నది. అయితే వచ్చే నెలలో స్వంత గడ్డపై జరగను�
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్లో డానీ వ్యాట్
మహిళల వన్డే ప్రపంచ కప్లో నాకౌట్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత జట్టు.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా బుధవారం డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో
bcci reacts to virat kohli remarks | భారత క్రికెట్లో కెప్టెన్సీ వివాదం కలకలం రేపుతున్నది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన నాటి నుంచి కొత్త కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో
ఢాకా: బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక ఆఖరి పోరులో ఓదార్పు విజయం దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పోరులో మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేయగా.
ఢాకా: బ్యాట్స్మెన్ సమిష్టికృషికి బౌలర్ల సహకారం తోడవడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసిం�
కొలంబో: శ్రీలంక వన్డే కెప్టెన్గా కుశాల్ పెరెరా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్తో ఈనెలలో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) బుధవారం జట్టును ప్రకటించింది. లంక తరఫున 101 వన్డేలాడి
సూర్యకుమార్, కృనాల్కు చోటుసిరాజ్ పునరాగమనంఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టు ఎంపికన్యూఢిల్లీ: భారత వన్డే జట్టుకు కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా తొలిసారి ఎంపికయ్�
క్రికెట్ చరిత్రలో తొలి వన్డే మ్యాచ్ 1971 జనవరి 5 న నిర్వహించారు. సరిగ్గా 39 సంవత్సరాల 1 నెల, 19 రోజుల తరువాత అంటే 2010 ఫిబ్రవరి 24 న.. క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. ఈ ఘనతను సచిన్ టెండూల్కర్ సాధించి క్రికె