గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని చేవెళ్ల డివిజన్ ఉద్యానవనశాఖ అధికారి వి. అశోక్యాదవ్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి రైతువేదికలో ఉద్యానవనశాఖ ఆ�
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూ రు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్�
ఆయిల్ పామ్లో అంతర పంటల సాగుతో అధిక లాభం పొందుతున్నారని సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. చివ్వెంల మండల పరిధి గుంపుల తిరుమలగిరిలో బుధవారం ఆయన ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి మాట్లాడారు.
విదేశాల్లోనే పండే ఆయిల్పాం నేడు ఉమ్మడి జిల్లా ముంగిట వాలింది. గత కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందించడం.. అధికారుల సలహాలు, సూచనలతో రైతులు మొగ్గు చూపారు. దీంతో రోజురోజుకూ సాగు విస్తీర్ణం �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అమలులోకి తీసుకువచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా వ్యాప్తంగా 10