ఒడిశా తొలి బీజేపీ సీఎంగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ బీజేపీ నేత, పత్నగర్ ఎమ్మెల్యే కేవీ సింగ్ డియో, నంపర నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా నెగ్గిన ప్రవతి పరిద ఉప ముఖ్యమంత్రు�
Odisha CM | ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో భాగంగానే ఒడిశా అవ�
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్ఠానం పరిశీలకులు�
ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఇప్పుడు తాపీగా వివరణ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఇద్దరు అగ్రనేతల జోలికి వెళ్లరాదని తాము ఉద్దేశపూర్వక
Odisha CM | ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి (Odisha CM), బిజూ జనతాదళ్ (BJD) పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన
Odisha CM | ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఇవాళ గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో ఖరియార్ నుంచి తిరుగప్రయాణమై భువనేశ్వర్కు చేరుకున్న ఒడిశా ము�
Naveen Patnaik | ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దాతల (Organ Donors) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
తాను పూర్తి ఆరోగ్యంతోనే వున్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై లేనిపోని పుకార్లు వస్తున్నాయని, వాటిని ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఎన్నికలు