ఉత్తర కొరియా (North Korea) నిరాటంకంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) అభివృద్ధి చేస్తున్నదని, అణు విచ్ఛిత్తి పదార్థాన్ని ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Elon Musk | అణ్వాయుధాల కంటే కృత్రిమ మేధస్సు (Artificial intelligence) చాలా ప్రమాదకరమంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి చెందడం చూశానని.. వాటిలో ఈ స్థ�
Dangerous Nation:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో(Dangerous Nations) పాకిస్థాన్ ఒకటి అని ఆయన అన్నారు. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ల�
Nuclear Weapons:ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ దశలో అణ్వాయుధాలు(Nuclear Weapons) వినియోగించనున్నట్లు బెదిరించారు. అయితే ఆ బెదిరింపులు జోక్ కా
Joe Biden:రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ బెదిరిస్తే తామేమీ భయపడేది లేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో విలీనం చేసినట్లు శుక్రవారం పుత
సియోల్: ఉత్తర కొరియా కొత్త చట్టాన్ని రూపొందించింది. తనను తాను రక్షించుకునే నేపథ్యంలో.. ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఆ చట్టాన్ని తయారు చేశారు. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లే
తమను దెబ్బకొట్టడానికి అమెరికా తరుచుగా కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తున్నదని ఉత్తర కొరియా నియంత కిమ్జోంగ్ ఉన్ ఆరోపించారు.
ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాను తప్పుబడుతూ ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు పలుదేశాలు మిలటరీ ఆయుధాలను కూడా పంపుతున్నాయి. అయితే ఇలా చేయ�
అణ్వాయుధాలతోనే థర్డ్ వరల్డ్ వార్ ఉక్రెయిన్ వాటిని సంపాదిస్తే ఊరుకోబోం రష్యా విదేశాంగమంత్రి లావ్రోవ్ హెచ్చరిక బారెంట్స్ జలాల్లో అణు జలాంతర్గాములు సైబీరియాలో క్షిపణులను సిద్ధం చేసిన రష్యా లొంగక�
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పుతిన్ ఇచ్చిన సంకేతాలు కొన్ని దేశాలను భయపట్టిస్తున్నాయి. కా�
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వినాశనానికి దగ్గరగా తీసుకెళ్తున్న వాటిలో అణ్వాయుధాలు కూడా ఒకటి. ఒకరిని మించి మరొకరు ఈ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే పనిలో పడ్డారు. తాజాగా ఇండియా, చైనా, పాకిస్థాన్ కూడ�