Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడంతో దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నది.
External Minister Jaishankar - AI | వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు.
Nuclear Weapons: అణ్వాయుధ రహిత దేశం ఒకవేళ తమపై బాలిస్టిక్ లేదా క్రూయిజ్ మిస్సైళ్లతో దాడి చేస్తే, అప్పుడు ఆ దేశంతో పాటు ఆ దేశానికి సపోర్టు ఇచ్చిన దేశాలపై కూడా అణుబాంబు దాడి చేస్తామని పుతిన్ పేర్కొన్నారు.
Donald trump | ఈ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అణ్వస్త్రాలని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అందరూ భూతాపం, పర్యావరణం గురించి మాట్లాడుతుంటారని.. తాను మాత్రం ప్ర�
Nuclear Weapons: అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలపై స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) కొత్త నివేదికను రిలీజ్ చేసింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశ�
అణ్వాయుధాల్ని పెంచుకోవటంలో భారత్, చైనా, పాకిస్థాన్ దేశాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్-170, భారత్-172 అణ్వాయుధాల్ని కలిగివున్నాయని, క్రితం ఏడాదితో పోల్చితే 2024 జనవరి నాటికి చైనా అణు వార్హెడ్�
అణ్వాయుధాల విన్యాసాలను నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. నావికా దళం, వాయుసేన, పదాతి దళం కూడా వీటిలో పాల్గొనాలని స్పష్టం చేశారు.
తమ రాజ్యాధికారం, సార్వభౌమత్వం, స్వాతంత్య్రానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలు వాడేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అణు వివాదాన్ని సృష్టించే చర్యలకు అమెరికా దూరంగ
nuclear weapons: అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. జాతీయ భద్రతకు ఇది తీవ్ర విఘాతంగా మారే అవకాశాలు ఉన్నట్లు అమెరికా తెలిపింది. న్యూ యార్క్ టైమ్స్�
China | అణ్వాయుధాలను పరీక్షించేందుకు చైనా సిద్ధమవుతున్నదా? ఇందుకోసం జిన్జియాన్ రీజియన్లోని లాప్ నుర్ న్యూక్లియర్ పరీక్ష కేంద్రాన్ని మళ్లీ క్రియాశీలం(రీయాక్టివేషన్)చేస్తున్నదా? అంటే అవుననే సమాధాన�
ఉత్తర కొరియా (North Korea) నిరాటంకంగా అణ్వాయుధాలను (Nuclear Weapons) అభివృద్ధి చేస్తున్నదని, అణు విచ్ఛిత్తి పదార్థాన్ని ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Elon Musk | అణ్వాయుధాల కంటే కృత్రిమ మేధస్సు (Artificial intelligence) చాలా ప్రమాదకరమంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి చెందడం చూశానని.. వాటిలో ఈ స్థ�