సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత�
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. ఈ ఏడాది ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లోని ఇతర మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా ఇండ్లన�
NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్ను పోగొట్టుకున్నారు. క్యాబ్లో హోటల్కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్కి వెళ�
Dropout Chaiwala | నెల్లూరు వాసి సంజిత్ కొండా ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)లో చేరాడు. కోర్సు పూర్తిచేయడంలో విఫలమవ్వడంతో తనకు ఇష్టమైన టీనే నమ్ముకున్నాడ�
ఉగాండా రాజధాని కంపాలాలో ‘తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఉగాండా’ అద్వర్యంలో , ‘తిరుమల తిరుపతి దేవస్తానం- ఉగాండా’ ప్రాంగణం లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు జరుపుకున్నారు.
దేశ గతిని మార్చగల దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ అని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ఎన్నారైలు పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పా
NRI | భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్ 22 న ఆస్ట్రేలియాలో ఆవిష్కరిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.