ఉన్నత చదువుల కోసం 2015లో అమెరికా వెళ్లిన నూర్బాషా కమల్హసన్.. అక్కడే స్థిరపడి 2020లో బంగ్లాదేశ్కు చెందిన యువతి నూజాత్ ఫాతిమాను పెండ్లి చేసుకున్నాడు.
తన కలను నెరవేర్చుకునేందుకు 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 2020లో బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిని అమెరికాలో పెండ్లి చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత మాతృభూమికి వచ్చి తల్లిదండ్రులు
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నారైలకు వివరిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు.
ఊరిపై ఉన్న మమకారంతో ఓ ఎన్నారై ఏదో ఒక సాయం చేయాలని భావించాడు. వార్డు వాసులకు మినరల్ వాటర్ అందించాలని వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. జీతాగాళ్లను పెట్టి ఇంటింటికీ ఫ్రీగా నీళ్లు అందిస్తున్నాడు. ఆయనే హుస్న
సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత�
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. ఈ ఏడాది ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లోని ఇతర మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా ఇండ్లన�
NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్ను పోగొట్టుకున్నారు. క్యాబ్లో హోటల్కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్కి వెళ�
Dropout Chaiwala | నెల్లూరు వాసి సంజిత్ కొండా ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)లో చేరాడు. కోర్సు పూర్తిచేయడంలో విఫలమవ్వడంతో తనకు ఇష్టమైన టీనే నమ్ముకున్నాడ�