బీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన పోరాటానికి ఎన్నారైలు మద్దతు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు ఆదివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు ఇన్నోవేషన్ కేంద్రాలైన టీ హబ్, టీ వర్క్స్ను శనివారం సందర్శించారు. రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేష న్ చైర్మన్ అన�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర�
హైదరాబాద్ మెట్రోపాలిటల్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అన్ని సౌకర్యాలతో స్థలాలను అభివృద్ధి పరిచి విక్రయిస్తున్నది. గ్రేటర్ పరిధిలో స్థలాల వేలం విక్రయాలకు వినియోగదారుల నుంచి అద్భు త స్పందన లభిస�
తెలంగాణలో నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. దేశం మొత్తం త�
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఒమన్లో ఘనంగా నిర్వహించారు. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్రెడ్డితోపాటు పార్టీ నాయకులు, సీ�
ఉన్నత చదువుల కోసం 2015లో అమెరికా వెళ్లిన నూర్బాషా కమల్హసన్.. అక్కడే స్థిరపడి 2020లో బంగ్లాదేశ్కు చెందిన యువతి నూజాత్ ఫాతిమాను పెండ్లి చేసుకున్నాడు.
తన కలను నెరవేర్చుకునేందుకు 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 2020లో బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిని అమెరికాలో పెండ్లి చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత మాతృభూమికి వచ్చి తల్లిదండ్రులు
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నారైలకు వివరిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు.
ఊరిపై ఉన్న మమకారంతో ఓ ఎన్నారై ఏదో ఒక సాయం చేయాలని భావించాడు. వార్డు వాసులకు మినరల్ వాటర్ అందించాలని వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. జీతాగాళ్లను పెట్టి ఇంటింటికీ ఫ్రీగా నీళ్లు అందిస్తున్నాడు. ఆయనే హుస్న