Telangana | థాయిలాండ్లో ఇద్దరు తెలంగాణవాసులు అదృశ్యమయ్యారు. ఉద్యోగం కోసం విజిట్ వీసాపై బ్యాంకాక్కు వెళ్లిన ఇద్దరు అక్కడ కనిపించకుండా పోయారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ప్రవాసి ప్రజావాణిలో బాధితులు ఫిర్
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళావేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ రాజధాని దోహాలో నవంబర్ 22, 23వ తేదీల్లో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. అలాగే మధ్య, ప్రాచ్య దేశాల్లో జరిగిన తొ�
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాకారానికి పునాది వేసిన రోజుగా చరిత్రలో నిలిచిపోయిందని బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్కుమార్ అన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శు
Deeksha Divas | న్యూజిలాండ్లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేటితో 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన
లండన్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకర�
Japan | తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం సంబురంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా జపాన్లో నివసించే తెలుగువారంతా ఒక్క చోట చేరి ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నార
UK BRS | ఎన్నారై బీఆర్ఎస్ యూకే సెల్ అధికార ప్రతినిధిగా, నార్త్ ఐర్లాండ్ ఇన్చార్జిగా, సోషల్ మీడియా కన్వీనర్గా మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కోట్ల సాయిబాబా నియమితులయ్యారు.
TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా రమేశ్బాబు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రమేశ్బాబుతో పాటు ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ న
Sankara Nethralaya | అమెరికాలో ఈ నెల 3న నిర్వహించిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ అద్భుత విజయం సాధించింది. అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో తొలిసారిగా తెలుగు కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్య
London | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం విమర్శించారు. రాష్ట�
Diwali 2024 | తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పండుగలో తెలుగువారి సంప్రదాయాలు, సాంస్కృతిక పరంపరలు అత్యంత ఘనంగా ప్రదర్శించారు.
Kuwait | కువైట్లోని భారత రాయబార కార్యాలయం 'దీపావళి' వేడుకలను ఘనంగా నిర్వహించింది. దీనికి కువైట్లోని భారతీయ కమ్యూనిటీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. కువైట్లోని భారత రాయబారి HE డాక్టర్ ఆదర్శ్ స్వైకా, వందనా స్వైక�
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో పదేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ మహా త్రిపుర