ఫిన్లాండ్కు చెందిన టెలికం గేర్ల సరఫరా సంస్థ నోకియా.. ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్ పొందింది. దేశంలోని వివిధ రాష్ర్టాలు, నగరాల్లో 4జీ, 5జీ ఉపకరణాలు అమర్చేందుకుగాను కోట్లాది ర�
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా వివిధ టీమ్ల నుంచి పలువురు ఉద్యోగులను తొలగించినట్టు గురువారం కొన్ని నివేదికలు వెల్లడించాయి. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కోతలు చేపట్ట�
‘మళ్లీ నోకియా ఏంటి బాబాయ్..’ అంటారా? మళ్లీ డబ్బాఫోన్.. కనెక్టింగ్ పీపుల్ అంటున్నది. డంబ్ఫోన్లనే ఆశ్చర్యంగా చూసిన మన జనరేషన్.. ఇప్పడు రెండేసి, మూడేసి స్మార్ట్ఫోన్లు వాడేస్తున్నది.
Nokia 3210 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. తన ‘నోకియా’ బ్రాండ్పై ‘నోకియా 3210 4జీ (2024)’ ఫోన్ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.
4జీ వినియోగదారులు వినియోగిస్తున్న డాటా కంటే 5జీ యూజర్లు 3.6 రెట్లు అధికంగా డాటాను వినియోగిస్తున్నారని నోకియా తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 2022 నుంచి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలి�
Nokia G42 5G | గతేడాది సెప్టెంబర్ నెలలో భారత్ మార్కెట్లోకి వచ్చిన నోకియా జీ42 5జీ ఫోన్ తాజాగా 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా మార్కెట్లో ఆవిష్కరించారు.
HMD Global : భారత్లో నోకియా ఫోన్లను తయారుచేస్తున్న హెచ్ఎండీ సొంత బ్రాండ్ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేయనుంది. ఈ ఏడాది న్యూ స్మార్ట్ఫోన్ను దేశీ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా హెచ్ఎండీ సన్నాహాలు చేపట�
ప్రముఖ టెలికం కంపెనీ నోకియా ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 16 శాతం లేదా 14 వేల మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు గురువారం సంస్థ సీఈవో పెక్కా లండ్మ�
Nokia G42 5G | ఫిన్లాండ్ టెక్ కంపెనీ నోకియా.. దేశీయ మార్కెట్లోకి ఏఐ బేస్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్గల బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ నోకియా జీ42 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఈ నెల 15 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
Nokia New 5G Smart Phone | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎంటీ గ్లోబల్ తన అనుబంధ నోకియా సంస్థ నుంచి భారత్ మార్కెట్లో న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది.
Nokia XR 21 | మొబైల్ ఫోన్ల రంగంలో ఒకప్పుడు అగ్రగామిగా వెలుగొందిన నోకియా.. స్మార్ట్ఫోన్లు వచ్చాక వెనుకబడింది. దీంతో చాలా రోజులు కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ఫోన్ల రంగంలోనూ తన ఉనికిని చాటుకోవడానికి �
Nokia C-12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. భారత్ మార్కెట్లోకి లో బడ్జెట్ సెగ్మెంట్లో సీ-12 ఫోన్ ఆవిష్కరించింది. కేవలం రూ.5,999లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
6జీ నెట్వర్క్పై నోకియా సీఈఓ పెకా లుండ్బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లుతుందని అన్నారు.