Nobel Peace Prize: అణుబాంబు దాడిలో దెబ్బతిన్న బాధితుల కోసం పనిచేస్తున్న నిహన్ హిడంక్యో సంస్థకు ఈ యేటి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జపాన్కు చెందిన ఆ సంస్థ అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని కోరుకుంటున్నట్లు �
గ్వాటెమాలా మానవ హక్కుల ఉద్యమకారిణి రిగోబెర్టా మెంచు టుమ్, మెక్సికో రాజకీయ నేత, వ్యాపారవేత్త విక్టర్ గొంజాలెజ్ టొర్రెస్లకు గాంధీ-మండేలా పురస్కారం లభించింది. ఆదివాసీల హక్కుల కోసం మెంచు నిరంతరం పోరాడ�
Malala Yousafzai: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయి యాక్టింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రిటీష్ సిట్కామ్ వీ ఆర్ లేడీ పార్ట్స్ అన్న సిరీస్లో ఆమె నటిస్తోంది. ఆ సిరీస్కు చెందిన సెకండ్ సీజన్ త్వర�
ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి పెంపునకు విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా మాజీ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ పేరును రిపబ్లికన్ పార్టీ మరోసారి నామినేట్ చేసింది.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి (Nobel Peace Prize) నామినేట్ అయ్యారు.
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇరాన్కు చెందిన మానవహక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కార�
Narges Mohammadi: నర్గెస్ మొహమ్మదికి ఈ యేటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇవాళ నార్వే నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. ఇరాన్లో మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ అన్న నినాదాంతో ఆమె ఉద్యమం నడిపారు.
Ales Bialiatski:నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన బెలారస్ సామాజిక కార్యకర్త అలెస్ బియాలిస్కీకి పదేళ్ల జైలు శిక్ష వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను చేపట్టినందుకు ఆయన్ను శిక్షించారు.
పిల్లలు, మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్సత్యార్థి ప్రశంసించారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల�
మానవ హక్కుల పరిరక్షకులకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాలియాట్స్కీతోపాటు రష్యాకు చెందిన మెమోరియల్, ఉక్రెయిన్కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీ
పటాన్చెరు, ఆగస్టు 12: గీతం వర్సిటీ 42వ ఫౌండేషన్ అవార్డు-2022ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థికి ఇవ్వనున్నారు. ఈ నెల 13న నిర్వహించనున్న గీతం 42వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయనకు అవార్డు ఫలకంతోపాటు బా�
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి వేలంలో రికార్డులు సృష్టించింది. రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ ఆ ప్రైజ్ను వేలం వేశారు. నోబెల్ శాంతి బహుమతి సుమారు 800 కోట్ల(103 మిలియన్ డాలర్స్)కు అమ్ముడుపోయ