దేశంలో ఎల్పీజీ సంక్షోభం సద్దుమణగకముందే పెట్రో సంక్షోభం చుట్టుముట్టింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బంకుల ముందు బారులు తీరుతున్నారు.
Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడగా.. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. బుధవారం కూ�
అయిజ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పంది. మంగళవారం అయిజ పట్టణంలోని మూడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారు.
ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారని ఆటో వాలలు వాపోతున్నారు. సికింద్రాబాద్, దిల్సుక్నగర్, అమీర్పేట, సనత్నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం బంక్ల వద్ద ఆటోలు ఎల్�
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. మూడో రోజైన సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిరు వ్యాపారస్తులు గ్యాస్ సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు.
దేశంలో గ్యాస్ సంక్షోభం తారస్థాయికి చేరింది. ముంబై నుంచి రాంచీ వరకూ.. చండీగఢ్ నుంచి బెంగళూరు వరకూ ఎక్కడ చూసినా ఎల్పీజీ సిలిండర్ కోసం ఏజెన్సీల ముందు వందలాది మంది బారులు తీరారు.
క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ పాలన శాపంగా పరిణమించింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులకు సకాలంలో మందులు, సరైన చికి త్స అందడమే లేదని రోగులే గగ్గోలు పెడుతున్నారు.
ప్రభుత్వం ఈ నెల ఒకటిన ఆర్భాటంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఆదిలాబాద్ జిల్లాలో ఆరురోజులకే తుస్సుమంది. ప్రభుత్వం గోదాం నుంచి బియ్యం సరఫరా చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున
గ్రేటర్లో ఇటీవల సీఎన్జీ వాహనాలు అధికంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ గ్యాస్ ధరలు కూడా పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి చేరుతున్నాయని డ్రైవర్లు చ�
వానకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పత్తి విత్తనాలు లేవంటూ దకాణదారులు తెగేసి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నా�
డబ్బు చెల్లించినా స్టాక్ రావడంలో జాప్యమే కేంద్ర ప్రభుత్వ తీరుతో డీలర్లకు కంపెనీల కొర్రీలు హైదరాబాద్లో అడపాదడపా ‘నో స్టాక్’ బోర్డులు జిల్లాల్లో రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్య సాగు సీజన్ ప్రారంభం�