వరంగల్ నిట్ బీటెక్ ఈసీఈకి చెందిన విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసుకున్నట్టు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. బుధవారం ఆయన ప్లేస్మెంట�
ఎన్ఐటీ వరంగల్లో స్పింగ్స్ప్రీ వేడుకలు విద్యార్థుల్లో జోష్ నింపుతున్నాయి. రాసెంగాన్ కల్చరల్ ఫెస్ట్లో భాగంగా రెండో రోజు విద్యార్థులు అందరినీ ఆలోచింపజేసే ఈవెంట్లను ప్రదర్శించారు.
వరంగల్ నిట్ 21వ కాన్వొకేషన్ శనివారం సంబురంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్, నిట్ డైరెక్�
ఐఐటీలు, ఎన్ఐటీల్లో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను ప్రవేశపెట్టే అంశంపై కీలక ముందడుగు పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఎన్ఐటీ వరంగల్లో నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు అనుమతి లభించిం�
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. వరంగల్ న
వరంగల్ నిట్ క్యాంపస్లో ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్స్లో నిట్ విద్యార్థికి ఓ కంపెనీ అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగానికి ఎంపిక చేసిందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మంగళ�
Justice nv ramana | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice nv ramana) రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.