సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సదర్మాట్ కాల్వ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కడెం ప్రాజెక్ట్ ఈఈ విఠల్కు మండలంల�
నిర్మల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. జనసంచారంతో రహదారులు కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, బస్టాండ్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ ప్రాంతాలు ఉదయం నుంచి మధ్య
విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ,న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో జిల్లా స్�
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. ఇందులో వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. ఖర్చుకు వెనుకాడకుండా లబ్ధిదారులకు నాణ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాగా, ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థు
అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడానికి, ఆస్తిపన్ను వంద శాతం వసూలు కావడానికి, ఇండ్ల స్థలాల పంపిణీ, రుణాలు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందడానికి ప్రతి ఇంటికి ఆధార్ సంఖ్యను లింక్ చేయ�
నిర్మల్ జిల్లాకే తలమానికంగా నిలిచేలా రూ.3 కోట్ల నిధులతో మహాలక్ష్మీ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఒక్క మొక్కా లేకుండా చర్యలకు ఆదేశాలు.. సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా బంద్ విస్తృతంగా అవగాహనకల్పిస్తున్న పోలీసులు నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 5 : నిర్మల్ను గంజా యి రహిత జిల్లాగా మార్చేందుకు సర్కారు చర్యల�
నేటి నుంచి వంద రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్మల్ జిల్లాలో 1050 పాఠశాలల్లో అమలు నిర్మల్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ) 4 : తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో శనివారం నుంచి పఠన (రీడ్- చదువు, ఆనందించు, అభ�
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని పద్మావతి మండల సమాఖ్య సమావేశ మందిరంలో 41 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక�
ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018లో కొత్త జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల 317 జీవోతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయిం పు చేపట్టింది. 52శాఖలత�
రాష్ట్ర అధికారాల అడ్డుకట్టకు కొత్త సాఫ్ట్వేర్ నేటి నుంచి అమలుకు చర్యలు స్థానికంగా పనికొచ్చే పనులకు అడ్డుపుల్ల ఇక కూలీలకు వసతులు కరువు వేసవి భత్యం కట్, తగ్గనున్న ఆదాయం ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల మం
స్వరాష్ట్రంలోనే మహనీయులకు గుర్తింపునిర్మల్లో నివాళి అర్పించిన మంత్రి అల్లోల నిర్మల్ అర్బన్ : స్వరాష్ట్ర సాధన కోసం తన రాజకీయ పదవిని వదులుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర అటవీ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న12వ వార్డులో రూ.70 లక్షలతోఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 18: రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 12వ వార్�