Maharashtra | మహారాష్ట్రలో ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన నుంచి రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ, శివసేన (యూబీటీ) బీజేపీతో పాటు కేంద్రంపై విమర్శలు విరుచుకుపడ్డాయి. శివసేన ఉద్ధవ్ వర్గం మరోసారి బుధవారం బీజేపీపై ఆ�
భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) కూడా వేగంగా స్పందించింది. నీరవ్ మోదీ అప్పీల్కు వ్యతిరేకంగా వారంలోనే ప్రతిస్పందనను సమర్పించడంతో..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుత్తూ ద
భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషా