నాలుగేండ్ల క్రితం మామా అల్లుళ్లు పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లకుపైగా ముంచి పారిపోతే, ఇప్పుడు అన్నదమ్ముల వంతు వచ్చింది. ఐడీబీఐకి రూ.6,700 కోట్లకుపైగా ఎగ్గొట్టి, దేశీయ బ్యాంకింగ్ కుంభకోణాల చరిత్ర�
న్యూఢిల్లీ: వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు.. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మోసగాళ్లకు చెందిన సుమారు రూ.9371 కోట్ల ఆస్తులను ఆయా బ్యాం�
మెహుల్ చోక్సీ దొరికాడు.. | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. తనను భారత్కు అప్పగించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. తన అప్పగింతను సవాల్ చేస్తూ బ్రిటన్