కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ఒకొకరికీ పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. ఇండియన్ ముజాహిద
కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శి
NIA Court | ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ జంట పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఈ తీర్పు వెలువరించిం�
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గురువారం కేసు విచ�
జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ తల నరికి దారుణంగా హత్య చేసిన కిల్లర్స్పై కోర్టు వద్ద జనం దాడి చేశారు. నిందితుల దుస్తులు చింపేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హంతకులను
ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు రూ.10 లక�
నలుగురికి ఉరిపాట్నా: 2013 నాటి పాట్నా వరుస పేలుళ్ల కేసులో 9 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం శిక్షలు ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పద�