డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనల్లో రాణించేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి వివిధ సబ్జెక్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సమ్రుదాల ఉ�
నల్లగొండ జిల్లాకే తలమానికమైన ఉన్నత విద్యా నిలయం, జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) మైదానంలో చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చే మురుగునీటి పారుదల కోసం డ్రైనేజీ కాల్వ నిర్మించడాన్ని తక
డీఎస్సీ-2024లో ర్యాంకు సాధించి 1:3 పద్ధతిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ముగియగా.. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విద్యా శాఖ మంగళవార విడుదల చేసింది.
నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచింది. వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి చదువు కోసం వస్తుంటారు. ఈ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరం డిగ్రీ ప్రథమ సంవత్సరానికి నూత�
నల్లగొండలో ఈ నెల 6, 7వ తేదీల్లో మెగా ఆటోషో జరుగనున్నది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పవన్ మోటర్స్ ప్రధాన స్పాన్సర్స్గా జిల్లా కేంద్రంలోని నాగార్జున (ఎన్జీ) డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం న�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాకేంద్రాల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తూ ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని ప్రజాకవి కాళోజీ కోరినట్లు ప్రజల పలుకుబడుల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్తేజ తెలిపారు.
తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని ప్రజాకవి కాళోజీ కోరినట్లు ప్రజల పలుకుబడుల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్తేజ తెలిపారు. నల్లగొండలోని న
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న యాదగిరికి ఉస్మానియా యూని వర్సిటీ డాక్టరేట్(పీహెచ్డీ) అందజేశారు.
నేటి తరం విద్యార్థులను చైతన్యం చేసి రచనలు చేయించడం అభినందనీయమని ఎన్జీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అన్నారు. సృజన సాహితీ, నల్లగొండ ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామ�