రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సీ సుదర్శన్రెడ్డి వెల్లడించారు. నిరుడు అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల నుంచి �
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రకారం ఇప్పటివరకు 17,88,392 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ప్రకారం 8,758 మంది అదనంగా చేరారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొత్త ఓటర్ల నమోదుకోసం ఏప్రిల్ 15 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియలో ఓటు హకు ఎంతో విలువైనదని, ఓటుతో దేశాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు బూత్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో తప్పుల్లేని కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. 1 జనవరి 2024 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, మార్పులు, చేర్పులు, తప్పొప్పులు సరి చేసుకోవాలని సూచించింద�
మరికొన్ని నెలల్లో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, పురపాలికలతోపాటు, లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోమరు ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు సిద్ధమైంది.
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నా
తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు పుట్టారు వాళ్లు. ఉద్యమంతోపాటే ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూశారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ అంటే అంతులేని అభిమానం. మరోవైపు స్వరాష్ట్రంలో సర్కారు చేపట్టిన వ�
కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం రంగారెడ్డి జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చింది. 18 ఏండ్లు నిండిన 66,359 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొ�
ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తున్నది. ఎలక్షన్ను ప్రశాంతగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటగా ఓటరు జాబితాను సరిచేయడంలో అధికారుల�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) శంకరయ్య అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులు, థర్డ్ జండర�
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించేందుకు యంత్రాంగం యుద్ధమే చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆదేశాల మేరకు �
కొత్త ఓటర్ల నమోదుతోపాటు పేర్లు, అడ్రస్ల మార్పులు, చేర్పునకు సంబంధించి మార్చి నుంచి జూలై 15 వరకు ఎన్నికల సంఘం అవకాశమివ్వగా, కొత్త ఓటర్లుగా 23,852 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 21,781 దరఖాస్తులకు జిల్లా ఎన్ని�
ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 27,87,549 మంది ఓటర్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 29,73,045కు చేరింది. అంటే 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. గ