వివో భారత్ మార్కెట్లో బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసింది. బడ్జెట్ శ్రేణిలో వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ను ప్రత్యేక ధర కింద రూ. 13,499కి ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని ఈ 5జీ స్మార్ట�
Lava O2 : దేశీ మార్కెట్లో లావా న్యూ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. లావా O2 పేరుతో నూతన స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. ఈ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ఫోన్ను లావా ఫాస్టెస్ట్ ఫోన్గా చెబుతోంది.
Oppo A16K : భారత్ సహా పలు మార్కెట్లలో ఆదరణ పొందిన ఒప్పో ఏ సిరీస్కు కొనసాగింపుగా లేటెస్ట్ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్ ఒప్పో ఏ16కేను భారత్లో కంపెనీ లాంఛ్ చేసింది.
బీజింగ్ : వై సిరీస్లో వివో తాజాగా ఆకర్షణీయ ఫీచర్లతో వై76 5జీని చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ స్మార్ట్ఫోన్ గెలాక్సీ బ్లూ, స్టార్ డైమండ్ వైట్, స్టారీ నైట్ బ్లాక్ కలర్స్
న్యూఢిల్లీ : త్వరలో లాంఛ్ కానున్న షియోమి 12 క్వాల్కాం న్యూ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుందని తెలుస్తోంది. ఆన్లైన్లో ఈ డివైజ్కు సంబంధించిన పల�
బెంగళూరు,జూలై : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ పోకో సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ” పోకో ఎఫ్3 జీటీ “పేరుతో మార్కెట్లో విడుదల కానున్నది. దీనిని ఆగస్టు 10 తేదీలోప
ముంబై,జూలై:కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఇటీవల వన్ప్లస్ నుంచి వచ్చిన మోడల్స్ హిట్ కావడంతో “వన్ ప్లస్ నార్డ్ -2 ” పేరుతో అప్డేటెడ్ వర్షన
హైదరాబాద్,జూలై 6:స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ నోకియా “నోకియా జీ20” ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ను సరికొత్త ఫీచర్లతో రూపొందించింది నోకియా.రేపటి నుంచి నోకియా వెబ్సైట్ తోపాటు అమెజాన్ లోనూ అందుబాటుల�