పితృస్వామ్య సమాజంలో స్త్రీల మీద సాగుతున్న అణచివేత, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల స్త్రీలు చేస్తున్న అక్షర పోరాటమే ‘స్త్రీవాద’ సాహిత్య ఉద్యమం. ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యానిది ప్రత్య�
కవితలన్నీ మనుషులైతే... అమెరికా, రష్యా, జపాన్, శ్రీలంక... ఇలా మూలమూలల నుంచీ రెక్కలు కట్టుకుని ఒక దగ్గర వాలిపోతే... ఒకదానితో ఒకటి ఆలింగనం చేసుకుంటే... వెచ్చని స్పర్శను పంచుతూ కరచాలనం చేసుకుంటే.. ఆ బంధమే ‘పదబంధం’ - �
కథా వస్తువులో, కథ చెప్పే విధానంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ మాన్యం రమేష్ కుమార్ వెలువరించిన కథా సంకలనం ‘శబ్దం’. వయసుతోపాటే వినికిడి శక్తి క్షీణించిపోయిన ఓ పెద్దమనిషి తన కోడలిని అపార్థం చేసుకుంటాడు. చ�
నెల్లుట్ల రమాదేవి రచించిన ‘తల్లివేరు’ సంకలనంలోని కథలు చదవడం మొదలుపెడితే విసుగు, విరామం లేకుండా హాయిగా ముందుకువెళ్తూనే ఉంటాయి. రెండేండ్లుగా కరోనా వైరస్ కారణంగా సమాజానికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా భారీ నష
ప్రతి భావాన్నీ చిత్రికపట్టి శిల్పంలా తయారుచేయడం కొందరికే సాధ్యం. అనాయాసంగా అక్షర చిత్రాలను కండ్ల ముందు నిలబెట్టడం కూడా కొందరికే సాధ్యం. అలాంటివారిలో దాకరపు బాబూరావు ఒకరు. ఆయన కలం నుంచి జాలువారిన ‘మట్టి
వర్తమాన కాలంలో ప్రపంచ ప్రజల ఈతిబాధల పట్ల స్పందిస్తూ, వాటికి పరిష్కారాలను అన్వేషిస్తూ కవిత్వం రాసే బాధ్యత నిర్వహించే వాళ్లు తక్కువమంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఎన్.
మహిళామణుల కథాయాత్ర స్త్రీ జీవితంలోని వివిధ దశలను స్పృశిస్తూ మద్దాళి ఉషాగాయత్రి అందించిన కథా సంపుటి.. అమ్మమ్మగారి కాశీయాత్ర. ఇందులోని కథలు.. మహిళల చుట్టూరా తిరుగుతాయి. వారి ఆలోచనా ధోరణులకు ప్రతీకలుగా నిల�
ప్రతీ కథకు మానవత్వపు పరిమళాన్ని అద్దుతూ ఎమ్.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి వెలువరించిన సంపుటి ‘ఋణం’ కథలు. సాధారణంగా అద్దెగర్భం (సరోగసీ) అంటే కాసులతో కూడిన స్వార్థమే కనిపిస్తుంది. అలా కాకుండా సరోగసీ ఇతివృత్త�