మండల కేంద్రంలోని శ్రీ వాసవిమాత ఆలయంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో నూతన పాలకవర్గంను ఎన్నుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షునిగా దేవ మల్లయ్య. కార్యదర్శిగా క్యాతం సురేష్ రెడ్డి, కొ
లయన్స్ క్లబ్ రుద్రంగి 2025-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంను మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
New Justice Statue | అన్ని కోర్టుల్లో కళ్లకు గంతలు, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి ఉన్న న్యాయదేవతా విగ్రహాలు కనిపిస్తాయి. చట్టం ముందు సమానత్వాన్ని కళ్ల గంతలు, న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్పుల వెల్లడిని త్రాసు స�
Devender Yadav | ఢిల్లీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ (Devender Yadav) నియమితులయ్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆదివారం కొత్త బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్�
మెరుగైన రవాణా కోసం తెలంగాణ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగా పురాతన, శిథిలావస్థకు చేరిన వంతెనలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఆర్అండ్�
నూతన జిల్లా కోర్టులు గురువారం ప్రారంభమయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం నూతన రెవెన్యూ జిల్లాలు ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు న్యాయసేవలు మాత్రం ఉమ్మడి జిల్లా కోర్టు పరిధిలోనే
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్గా పి.రామాన