అమరావతి : ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకోక ముందే భారీ వర్షాలు పడుతుండడడంతో కడప, నెల్లూరు జిల్లా వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. పలు చోట్ల ఎడతెరపి లేకుండా, మరికొన్న చోట్ల మోస్తరు వర్షాలు కుర
అమరావతి : వారం రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలోని ప్రజలు తేరుకోకముందే మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అల్పపీడనం కారణంగా తిరుపతి, నెల్�
Blast Near Theatre | సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిన గంటల వ్యవధిలోనే సినిమా హాల్ సమీపంలో భారీ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరులో
అమరావతి: నెల్లూరు నగర పాలక సంస్థలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని వైఎస్సార్సీపీ స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోవడం
అమరావతి : వైసీపీకి నెల్లూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్నది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో15, 14,19,27,28,33, 36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైఎస్సార్సీ�
Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఆంధ్రప్రదేశ్ రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు
Nellore | ఓ భర్త తన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. ప్రోత్సహించాడు. భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనను చిత్రీకరించి ఆమె బంధువులకు వాట్సాప్లో పంపాడు. ఈ
అమరావతి, జూలై : సినీ నటుడు సోనూసూద్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ఈరోజు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా వైద్యశాల లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. కోటి యాభై లక్షల ర�
అమరావతి, జూలై : కృత్రిమ కోడిగుడ్ల వ్యవహారం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రావారిపల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటి�
కత్తి మహేశ్ | నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతి చెందాడు. గత కొద్ది రోజుల క్రితం కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విదితమే
కత్తి మహేష్| సినీ నటుడు కత్తి మహేష్కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదరిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. లారీని ఢీకొట్టింది.
ముగ్గురు మృతి| ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృత�