అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర ఆదివారం 42వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండివైఖరిని వ�
అమరావతి : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర ఈనెల 17న తిరుపతిలో ముగియనున్నది. అమరావతి నుంచి ప్రారంభమైన యాత్ర పలు జిల్లాలో కొనసాగుతూ తిరుపత�
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల బాధితులను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి, నెల్లూరు జిల్లాలో వరద ప్రభావ ప్రాంతా
అమరావతి: అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర 32వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. గురువారం నెల్లూరులోని మరుపల్లి నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ ర
అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు అనుమతి ప్రకారమే పాదయాత్రను నిర్వహిస్తుండగా బుధవారం నెల్లూరు జ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం 30వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేటి నుంచి ప్రతిరోజూ 13 బదులు 15 క�
అమరావతి : అమరావతి రైతుల మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర శనివారం 27వరోజుకు చేరుకుంద
అమరావతి : ఏపీకి అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజ్యాంగం అమలు చేసిన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నెల్లూరు జిల్లాల
అమరావతి : ప్రమాదవశాత్తు గ్యాస్లీకై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో చోటు చేసుకుంది . గ్రామానికి చెందిన అబ్బాస్ కుటుంబం ఆదివా�
అమరావతి : రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. న్యాయస్థానం నుంచి తిరుమల, తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర పేరిట రైతులు �
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. వరద కారణంగా సాలచింతల గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. వరదలో చిక్కుకున్న 150 మందిన�