ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. తండ్రి, తన కూతురు, కుమారుడిని మార్కెట్కు తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తండ్రి, కూతురు మృతి చెందగా కుమ�
భర్తను, ఇద్దరు పిల్లలను విడిచి రెండో పెళ్లి చేసుకుని నిర్లక్ష్యం చేస్తున్న భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళ ఉదంతం నెల్లూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వింజమూరు, దు త్తలూరు, వరికుంటపాడు మండలాల్లో 3 సెకండ్లపాటు భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరులోనూ రెండు సె
డిప్యూటీ డీఈవో తీరు మాత్రం మరోలా ఉన్నది. బదిలీపై వెళ్తూ వెళ్తూ తన వెంట కార్యాలయం ఫర్నీచర్ను కూడా ఎంచక్కా ఆటోలో ఎక్కించి శుభ్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. కార్యాలయం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో...
తిరుపతి: కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. అందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం