Amit Shah: జార్ఖండ్లోని బొకారోలో నక్సలిజం అంతమైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ ముగ్గరు నక్సల్స్ హతమైన ఘటన నేపథ్యంలో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ట్వీట్ చేశారు.
కర్ణాటక బీజేపీ నేతలు హోంమంత్రి అమిత్ షా కాలీఫ్లవర్ పట్టుకొని ఉన్న ఒక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే.. 1989లో భాగల్పూర్లో జరిగిన ఒక మారణహోమం గుర్తుకువచ్చింది. ఆ మా
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమ�
Amit Shah: నాలుగు జిల్లాలకే నక్సల్స్ పరిమితమైనట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్�
Amit Shah | 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని (Naxalism) మోదీ ప్రభుత్వం (Modi government) పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
PM Modi: పట్టణ నకల్స్ సంఖ్య పెరుగుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ నక్సల్స్కు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయన్నారు. నక్సలిజం తుది దశలో ఉన్నదని, గత పదేళ్లలో ప్రభావిత జిల్లాల సంఖ�
Amit Shah: దేశంలో నక్సలిజం కొనఊపిరితో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, భద్రతా దళాలు గొప్ప విజయాన్ని నమోదు చేశాయన్నారు. ఒడిశా-చత్తీస్ఘ
2026 మార్చినాటికి నక్సల్ హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో యాంటీ నక్సల్ ఆపరేషన్స్పై జరిగిన సమావేశం అనంతరం శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో20 స్థానాలకు, మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతగా మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి