Nawab Malik Hospitalised | మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో ముంబైలోని సిటీ హాస్ప�
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ను కోర్టు మరో ఆరు నెలలు పొడిగించింది.
Nawab Malik | మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో మాలిక్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్ క�
Nawab Malik: మనీల్యాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మహా మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు ఊరట దొరికింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2022లో ఆయన్ను అరెస్టు చేశారు.
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వంపై శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగుర వేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవ
ముంబై : మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇద్దరు ఎ
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు ముంబై కోర్టు జలక్ ఇచ్చింది. అరెస్టు అయిన మాజీ మంత్రులు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లు .. శుక్రవారం జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయరాద�
ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసి�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.
బీజేపీపై అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిప
ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జా�