నాటో కూటమిలో తాము చేరాలనుకోవడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులకు తెగబడుతున్న రష్యాపై ఆ కూటమి పోరాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూభాగంలోని ప్రాంతాలను స్వతంత్
ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్'గా ప్రకటించాలన్న తన అభ్యర్థనను తిరస్కరించిన నాటో కూటమిపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపించేందుకు నాటో గ్రీన్సిగ్నల్ ఇచ్చిం
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పుతిన్ ఇచ్చిన సంకేతాలు కొన్ని దేశాలను భయపట్టిస్తున్నాయి. కా�
peace talks | రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలు (Peace talks) నేడు జరగనున్నాయి. బెలారస్లోని గోమెల్ పట్టణంలో సోమవారం ఇరుదేశాల అధికారులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా అసంపూర్తిగా ముగిస�
ఉక్రెయిన్పై పుతిన్ ప్రకటించిన యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈ మోడ్రన్ కాలంలో యుద్ధాలను ఎవాయిడ్ చేయడానికే ప్రపంచం ప్రయత్నిస్తుంది. దీనికోసమే ఐక్యరాజ్�
హైదరాబాద్ : రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని కానీ అలాంటిదేమీ జరగలేద�
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఈ సందర్భంగా అమెరికా తీరుపై తీవ్రంగా మండిపడింది. ఇదంతా జరగడానికి నాటో రెచ్చగొట్టడంతోనే జరుగుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ అ�
మాస్కో: ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడిన వేళ ఆ దేశంలోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్�
ఏ క్షణమైనా రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగొచ్చన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్తో ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారు. దాదాపు 60 నిమిషాల పాటు వీరిద్
వాషింగ్టన్: అమెరికా తమ సేనలను ఉపసంహరించడం వల్లే ఆఫ్ఘన్లో దారుణ పరిస్థితులు తలెత్తాయని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారి స్పందించారు. ఆఫ్ఘన్ నుంచి బల�
85 శాతం భూభాగం వారి ఆధీనంలోకి.. సరిహద్దు ప్రాంతాలన్నీ వారి గుప్పిట్లోనే బయటి సాయం అందవద్దనే ఈ వ్యూహం అమెరికా దళాలు వెళ్లగానే మరింత దూకుడు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ల పాలన వస్తుందా? అక్కడి ప్రభుత్వాన్న�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో ఉన్న తన రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ వెనక్కి తీసుకొచ్చింది. కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుండటం, భద్రతపరంగా అక్కడ ప�
బాగ్రం ఎయిర్బేస్ నుంచి నిష్క్రమణ 2 దశాబ్దాల యుద్ధానికి ముగింపు..! కాబూల్, జూలై 2: సుమారు రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగాయి. అల్ఖైదాను అంతం చేయాలనే లక్ష్యంతో అఫ్ఘాన్�