న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో ఉన్న తన రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ వెనక్కి తీసుకొచ్చింది. కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుండటం, భద్రతపరంగా అక్కడ ప�
బాగ్రం ఎయిర్బేస్ నుంచి నిష్క్రమణ 2 దశాబ్దాల యుద్ధానికి ముగింపు..! కాబూల్, జూలై 2: సుమారు రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగాయి. అల్ఖైదాను అంతం చేయాలనే లక్ష్యంతో అఫ్ఘాన్�
అఫ్ఘనిస్తాన్ నుంచి ఆమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మే 1 వ తేదీ నుంచి తన సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలుస్తున్నది.