పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక మదింపు చేయకుండా జాతీయ హోదా ఇవ్వలేమని వెల్లడించింది.
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు మరోసారి అన్యాయం జరిగింది. పదేండ్లు దాటినా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించింది. ముఖ్యంగా బయ్యారం ఉక్కు ఫ్య
మానవ జాతి అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్నప్పటికీ నాగరికత మూలాలను, సంస్కృతి సాంప్రదాయాల్ని మరవకూడదు. వాటిని జాతరలు, పండుగల ద్వారా ముందు తరాలకు పరిచయం చేయాలి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్కు మరో విధంగా ఆర్థికసా యం అందిజేస్తామన
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం తక్షణమే జాతీయ హోదా ప్రకటించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని, ఆ తరువాతనే పాలమూరు గడ
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు దశాబ్దకాలం ముగుస్తున్నా ఏ మాత్రం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఒ
తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
National Status | తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ�
న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర నీటి జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. కాళేశ్వరానికి పె�
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి సదరన్ కౌన్సిల్లో తెలంగాణ డిమాండ్ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): విభజన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్రాన్ని
బిల్లుకు పార్లమెంటు ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 9: హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్)కు జాతీయ హోదా లభించింది. హైదరాబాద్ నైపర్తో పాటు దేశంలోని మ
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు