రిటైర్మెంట్తో మీకు అందే ఆదాయానికి తెరపడ్డట్టే. రోజువారీ అవసరాలకు కూడా నానా ఇబ్బందులు తలెత్తుతాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటప్పుడే ప్లానింగ్ విలువ తెలిసేది. రిటైర్మెంట్ కోసం చక్కని ప్రణాళికల్ని వేసుక�
ఇది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల కాలం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఈ నెలాఖర్లోగా (జూలై 31) ఐటీఆర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మీ వయసు 30 ఏైండ్లెతే.. మీ పదవీ విరమణ అనంతరం నెలకు రూ.2 లక్షల పెన్షన్ కోసం రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ అవసరం.ఇందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అనువైనదిగా చెప్పవచ్చు.
ప్రతీ ఇన్వెస్టర్కు ఓ రిస్క్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఎంతదాకా రిస్క్ను తీసుకోగలరన్నదానిపైనే అది ఆధారపడుతుంది. ఈ రిస్క్ ప్రొఫైల్నుబట్టి మదుపరులను స్థూలంగా మూడు రకాలు (అగ్రెసివ్, కన్జర్వేటివ్, మాడ�
మీరు పన్ను చెల్లింపుదారులా?.. మరింతగా పన్ను మినహాయింపుల కోసం అన్వేషిస్తున్నారా?.. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడులను పరిశీలించండి.
వయసులో ఉన్నప్పుడు శ్రమ ఎంత అవసరమో.. ఆ వయసు మీరిన తర్వాత విశ్రాంతీ అంతే అవసరం. కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్నవారికే ఆ విశ్రాంతి పరిపూర్ణంగా దక్కుతుంది. రోజూ మనం ఎంతోమంది సీనియర్ సిటిజన్లు పనిచేస్తుండ�
మీరు నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్) మదుపరా? అయితే మీ ఎన్పీఎస్ ఖాతాపై ఎంత చార్జీలు పడుతున్నాయి.. వాటిని ఎలా వసూలు చేసుకుంటున్నారు.. అన్నది తెలుసుకోవాల్సిందే. ఎన్పీఎస్ పథకం నిబంధనల ప్రకారం మూడు రక�
ప్రైవేట్ ఉద్యోగుల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆకర్షణీయం ప్రభుత్వ ఉద్యోగాలకు పెన్షన్ ఎలాగూ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఏదో ఒక భరోసా తప్పక ఉంటుంది. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని 3
ఎన్పీఎస్లో మార్పులతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ 14% ట్యాక్స్ బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద జమయ్యే మొత్తానికి 14 శాతం �