Delhi air quality | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకే పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వరుసగా గాలి నాణ్యత క్షీణిస్తున్నది. దాంతో ఢిల్లీ నగరం అంతటా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిట�
Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi)మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్నిరోజులుగా నగరంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి వరకు 632 మంది వైరస్ బారినపడ్డారు. ఇది అంతకుముందు రోజుకంటే �
delhi Covid cases | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గత 24గంటల్లో ఢిల్లీలో 6,028 కొత్తగా కరోనా కేసులు రికార్డవగా.. 31 మంది మరణించారు. త్వరలోనే
Delhi Health Minister | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఆదివారం కొత్తగా 17వేల
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు ముంచెత్తుతోంది. ఇప్పటికే 19 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. గురువారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం క
భారీ వర్షానికి జలమయమైన ఢిల్లీ.. వీడియో | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. సెంట్రల్ ప్రగతి మైదానం,
ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి తొమ్మిదో అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ నడిబొడ్డున ఉన్న సఫ్దర్జంగ్ విమానాశ్రయంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయం ఐటీ బిల్డింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకోగానే �
ఢిల్లీ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని కలిండి కుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని మురికి వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
దుండగుల కాల్పుల్లో ట్రక్ డ్రైవర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఓ ట్రక్కు డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. దాదాపు నెలన్నర తర్వాత ఐదువేలకు దిగువన తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.