Meghalaya | ఈశాన్య భారతంలో వరుస భూకంపాలతో ప్రజలు భయకంపితులవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున అరుణాచల్ప్రదేశ్లో భూమి కంపించగా, నేడు మేఘాలయలో ప్రకంపణలు
Arunachal Pradesh | దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్లో భూమి కంపించగా, ఉదయం 7 గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని బాసర్లో భూ ప్రకంపణలు
Nashik | మహారాష్ట్రలోని నాసిక్లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 3.6గా
Shalimar LTT Express | శాలిమార్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఉదయం అగ్ని్ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్ వెనుక ఉండే లగేజ్ కంపార్టుమెంట్లో ఒక్కసారిగా మంటలు
Fire Accident | మహారాష్ట్రలోని నాసిక్ వద్ద బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారని,
Nashik | మహారాష్ట్రలోని నాసిక్ (Nashik) వద్ద గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆలయాలు నీటమునిగాయి. గోదావరి జన్మస్థలమైన నాసిక్- త్రయంబకేశ్వర్ పరిసర ప్రాంతాల్లో భారీ
Nashik | మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది.
ముంబై: ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 35 ఏళ్ల ముస్లిం మత గురువు ఖ్వాజా సయ్యద్ చిస్తీని గుర్తు తెలియని వ్యక్తులు మహారాష్ట్రలోని నాసిక్లో కాల్చి చంపారు. ఈ ఘటన యేలో పట్టణంలో జరిగింది.ఆ హత్య వెనుక ఉన్న
ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసింది. అయితే చిరుత దాడి నుంచి కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ విఫలమైంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ముంగ్సరి గ్రామంలోని ఓ ఇంటి ప్రహరీ గోడప�
నాసిక్: హనుమాన్ ఛాలీసా లేదా భజనలు లౌడ్స్పీకర్లలో ప్లే చేయాలంటే అనుమతి తీసుకోవాల్సిందే అని నాసిక్ సీపీ దీపక్ పాండే తెలిపారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తీసివేయాలని రాజ్ థాకరే ఇచ్చిన పిలుప�
నాసిక్ : మహారాష్ట్రలో రైలు పట్టాలు తప్పింది. ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్ప్రెస్ కొన్ని కోచ్లు ఆదివారం నాసిక్ సమీపంలోని లహవిత్ – దేవ్లాలి మధ్య పట్టాలు తప్పాయి. మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుక