భూమి నుంచి 1.07 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలాన్ని నాసా వ్యోమనౌక విజయవంతంగా పేల్చేసింది. మంగళవారం తెల్లవారుజాము 4:44 నిమిషాలకు 14 వేల మైళ్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్.. డిమార్ఫస్ గ్రహశకలాన్ని తుత్తుని
NASA | డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష వాహనం ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన డార్ట్ (డీఏఆర్టీ) స్పేస్క్రాఫ్ట్.. గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని
భూమిపైకి దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ను దారిమళ్లించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా తలపెట్టిన డార్ట్ మిషన్కు సర్వం సిద్ధమైంది. మంగళవారం వేకువజామున 4.44 గంటలకు ‘డైమార్ఫస్' అనే ఆస్టరాయిడ్న�
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ వాయిదా పడింది. పవర్ఫుల్ రాకెట్ ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. హైడ్రోజన్ లీకేజీ కారణంగా సోమవారం నాటి ‘ఆర్టెమిస�
ఫ్లోరిడా: ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా ఇవాళ అమెరికా స్పేస్ సెంటర్ నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్ను ప్రయోగిస్తోంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్క్రాఫ్ట్ను కూడా నాసా నింగిలోకి పంప�
వాషింగ్టన్: బృహస్పతి గ్రహం (జుపిటర్)కు సంబంధించిన కొత్త చిత్రాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపింది. ఆ గ్రహం చుట్టూ ఉన్న వలయాలు, వాయువులతో కూడిన ఉపరితల వాతావరణాన్ని స్పష్టంగా చూపింది. జూలై 27న జుపిటర్ క�
అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికీ అత్యుత్తమంగా చెప్పుకునేది చంద్రుడిపై మానవులు అడుగు పెట్టడం గురించే. అమెరిక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ మిషన్ను విజయవంతంగా ముగించిన తర్వాత.. చాలా దేశాలు మానవులను చంద్ర�
ఫొటోను చూసి.. ఎవరో చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ అని అనుకుంటున్నారా?! మీరు చూస్తున్నది బృహస్పతి గ్రహం ఉపరితలం. ఇటీవల అక్కడి పెద్ద పెద్ద తుఫానులు ఏర్పడ్డాయి.
చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. ఏక
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలి ఫుల్ కలర్ ఫొటోని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా జూలై 12న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కట్టే ఈ ఫొటో సోషల్మీడియాలో తెగ వైరల్ �
చిత్రంలో కనిపిస్తున్నది రంగుల బంతి అనుకుంటున్నారా? కాదు ఇది సూర్య కుటుంబంలోని ప్లూటో గ్రహం! మరి ఇది ఇలా ఎందుకు ఉన్నది? మంచుతో కప్పబడి ఒకే రంగులో ఉండే గ్రహం ఇలా రంగుల్లో కనువిందు చేయడమేంటి? అనుకుంటున్నారా.
1969, జూలైలో చంద్రుడి మీద తొలిసారిగా అడుగుపెట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ చరిత్రపుటల్లోకి ఎక్కారు. జాబిలిపై వాళ్ల అడుగుల చిత్రాలు ఇప్పటికీ అపురూపమే.