Narendra Singh Tomar | కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడి వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది.
రైతుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అన్నారు. రాజేంద్రనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్సెటెంషన్ మేనేజ్మెంట్ 6వ వార్షికోత్సవ కార్యక�
న్యూఢిల్లీ: సెంట్రల్ పూల్లో గోధుమ నిల్వల్లో కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో మంగళవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చార�
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య తగ్గినట్లు ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రీ�
న్యూఢిల్లీ: మద్దతు ధరలపై కమిటీ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చే
దమ్మపేట: ఏజెన్సీ మండలమైన దమ్మపేట, మల్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తొమర్ చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రధానంచేశారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్లో
సాగు చట్టాలు మళ్లీ తెస్తామన్న వ్యాఖ్యలపై తోమర్ యూటర్న్ న్యూఢిల్లీ: ఇటీవల వెనక్కి తీసుకొన్న సాగు చట్టాలను మళ్లీ తెస్తామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువె�
మీ మాట నమ్మాలా? వద్దా? ప్రధాని మోదీకి మంత్రి హరీశ్రావు ప్రశ్న సిద్దిపేట, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వ్యవసాయ నల్ల చట్టాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై స్పంద�
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజకీయ నష్టాలకు వెరువం.. కఠిన నిర్ణయాలే: అమిత్షా యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాల రద్దు? అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఏడాద�
న్యూఢిల్లీ: ఏడాది పాటు జరిగిన ఆందోళనల్లో పోలీసుల వల్ల ఒక్క రైతు కూడా చనిపోలేదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాద
Narendra Sing Tomar: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఇవాళ లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. బిల్లుపై చర్చ