రానున్న ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,81,210.00 కోట్లను కేటాయించారు. దేశ ప్రాంతీయ భద్రతా ముఖ చిత్రం త్వరితగతిన మారుతుండటం, సాయుధ దళాల ఆధునీకరణను దృష్టిలో ఉంచుకొని ఈసారి రక్షణ రంగానికి కాస్త ఎక్కువగా బడ�
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈసారికి కాస్త వెనుకడుగు వేసే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడం, మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎ
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ దాదాపు రూ.12.50 లక్షల కోట్లుగా ఉన్నది. 2014-15 నుంచి 2018-19 మధ్యనున్న తొలి ఐదేండ్ల కాలంలో రూ.6,24,370 కో
రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ సర్కార్ మొండిచెయ్యి చూపించింది. పీఎం మిత్ర పథకం కింద వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్ర ప్రభుత్వం బ్రౌన్ఫీల్డ్ హోదాతో సరిపెట్టింది. క
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయవంతమైంది.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కంటే, రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం సులభమని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చురకలంటించారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.
కోట్లాది మందికి జీవిత బీమా సేవలందిస్తున్న ఎల్ఐసీని పోరాటాలు చేసి రక్షించుకొంటామని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వీ రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నా
దేశ భద్రత విషయాల్లో మరో దేశ సాంకేతికతపై ఆధారపడటం పొరపాటు. ఈ విషయం 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత్కు బోధపడింది. ఆ సమయంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా యుద్ధ ప్రాంతానికి సంబంధించిన ఉప