నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదివారం �
నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జీ వెంకట్రామారెడ్డి ఆరోపించారు
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, ఎకరాకు రూ. 60లక్షలు పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు మోటార్ గ�
రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్త
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి చేపట్టే భూసేకరణలో ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు ఇస్తామని ఆర్డీవో రాంచందర్నాయక్ రైతుల�
నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో తమకు సాగు, తాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని మాగనూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా భూములను గుంజుకోవాలని చూస్తే సహించేదిలేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి తమ భూములిచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం నారాయణపేట జిల్లా సింగారంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో రాంచందర్ హ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గంలోకి వచ్చే నారాయణపేట జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తన మానస పుత్రికగా భావించి ఏర్పాటు చేస్తున్న నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం సర�
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మా భూములు ఇవ్వమని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి రైతులు తెగేసి చెప్పారు. శనివారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భా గంగా అధికారులు మక్తల్ మండల
సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మేఘా కంపెనీకే దాదాపు ఖరారైనట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ కంపెనీకి పనులను అప్పగించేందుకే ప్రాజెక్టులో�
నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు.